ETV Bharat / state

గాలివాన బీభత్సం..ఇనుప రేకులు పడి వ్యక్తి మృతి

author img

By

Published : May 31, 2020, 6:01 PM IST

ఒక్కసారిగా గాలి వాన రావటంతో... ఇంటిపై ఉన్న ఇనుప రేకులు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా సింగవరంలో జరిగింది. అప్పటివరకూ తమతో ఉన్న వ్యక్తి హఠాత్తుగా మరణించటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

person died with rain storm in singavaram in kurnool district
ఇనుప రేకులు పడి వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరంలో గాలి వాన బీభత్సానికి ఓ వ్యక్తి మృతి చెందాడు. వేగంతో గాలి రావడం వల్ల ఇంటి పైనున్న ఇనుప రేకులు లేచి యవన్ అనే వ్యక్తి మీద పడ్డాయి. దీంతో తీవ్ర గాయాలైన అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరంలో గాలి వాన బీభత్సానికి ఓ వ్యక్తి మృతి చెందాడు. వేగంతో గాలి రావడం వల్ల ఇంటి పైనున్న ఇనుప రేకులు లేచి యవన్ అనే వ్యక్తి మీద పడ్డాయి. దీంతో తీవ్ర గాయాలైన అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

ఇవీ చదవండి.. కంటైన్మెంట్‌ జోన్లలో పింఛన్ల పంపిణీ కట్టుదిట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.