ETV Bharat / state

వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

author img

By

Published : May 29, 2020, 4:54 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నూనెపల్లె రహదారిపై ఈ ఘటన జరిగింది.

person died in kurnool dst nandyala due to vehicle dashed
person died in kurnool dst nandyala due to vehicle dashed

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నూనెపల్లె రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో అతడు రహదారి పక్కనే పడి చనిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నూనెపల్లె రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో అతడు రహదారి పక్కనే పడి చనిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి ఇదో చారిత్రక తీర్పు: న్యాయవాది శ్రీనివాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.