కర్నూలు శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం.. 31వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేయటం వలన కలిగే ఉపయోగాలను.. ప్రముఖ యోగా గురువు పెరుమాల్ల దత్తయ్య వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతి ఆశ్రమం ట్రస్ట్ హిమాలయ గురూజీ హాజరయ్యారు. వార్షికోత్సవం సందర్భంగా మహిళలు, చిన్నారులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న 12 కిలోల వెండి పట్టివేత