ETV Bharat / state

విద్యార్థి మృతిపై నంద్యాల డీఎస్పీ విచారణ - dsp investigation in panyam

కర్నూలు జిల్లా పాణ్యంలోని ప్రైవేటు పాఠశాలలో సాంబారులో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనపై నంద్యాల డీఎస్పీ విచారణ చేపట్టారు.

విద్యార్థి మృతిపై నంద్యాల డీఎస్పీ విచారణ
author img

By

Published : Nov 15, 2019, 8:20 AM IST

విద్యార్థి మృతిపై నంద్యాల డీఎస్పీ విచారణ
కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాంబార్​లో పడి యూకేజి విద్యార్థి మృతి చెందిన ఘటనపై నంద్యాల డీఎస్పీ విచారణ చేపట్టారు. పాఠశాల విద్యార్థులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. మరో వైపు విద్యార్థి మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని... విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు నిరసనకు దిగాయి. వెంటనే పాఠశాల గుర్తింపు రద్దు చేసి.. యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్​ చేశాయి.

ఇదీ చదవండి:

సాంబారు గిన్నెలో పడి... బాలుడు మృతి

విద్యార్థి మృతిపై నంద్యాల డీఎస్పీ విచారణ
కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాంబార్​లో పడి యూకేజి విద్యార్థి మృతి చెందిన ఘటనపై నంద్యాల డీఎస్పీ విచారణ చేపట్టారు. పాఠశాల విద్యార్థులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. మరో వైపు విద్యార్థి మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని... విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు నిరసనకు దిగాయి. వెంటనే పాఠశాల గుర్తింపు రద్దు చేసి.. యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్​ చేశాయి.

ఇదీ చదవండి:

సాంబారు గిన్నెలో పడి... బాలుడు మృతి

Intro:Ap_knl_141_14_dsp_vicharana_av_Ap10059 కర్నూలు జిల్లా పాణ్యం లోని విజయా నికేతన్ పాఠశాల లో సాంబారు పాత్రలో పడి విద్యార్థి మృతిచెందిన సంఘటనపై నంద్యాల డిఎస్పి విచారణ చేపట్టారు


Body:కర్నూలు జిల్లా పాణ్యం లోని విద్యానికేతన్ పాఠశాల లో విద్యార్థి మృతి పై నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డి విచారణ చేపట్టారు గురువారం ఉదయం పాఠశాల వద్దకు విద్యార్థి సంఘాలు చేరుకొని నిరసన తెలిపాయి విద్యార్థిని మృతికి కారణమైన పాఠశాల గుర్తింపును రద్దు చేసి యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి పాఠశాల ప్రిన్సిపల్ యాజమాన్యం ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు


Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.