ETV Bharat / state

కర్నూలులో తుది దశ పోలింగ్​..

కర్నూలు జిల్లాలో నాలుగవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ మొదలైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పలు ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు.

author img

By

Published : Feb 21, 2021, 12:32 PM IST

kurnool district
కర్నూలులో తుది దశ పోలింగ్

కర్నూలు జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని 14 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లిన వారు.. ఓటు వేయటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. లారీలు, టెంపో వాహనాల్లో స్వస్థలాలకు వస్తున్నారు.

ఆలూరు:

నియోజకవర్గంలోని 108 పంచాయతీల్లో పోలింగ్​ మొదలైంది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే తరలి వస్తున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్​ కేంద్రాల వద్ద క్యూలైన్లో వేచి ఉన్నారు.

ఇదీ చదవండి: పల్లె పోరు: ఉదయం 8.30 గంటల వరకు పోలింగ్ శాతం

కర్నూలు జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని 14 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లిన వారు.. ఓటు వేయటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. లారీలు, టెంపో వాహనాల్లో స్వస్థలాలకు వస్తున్నారు.

ఆలూరు:

నియోజకవర్గంలోని 108 పంచాయతీల్లో పోలింగ్​ మొదలైంది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే తరలి వస్తున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్​ కేంద్రాల వద్ద క్యూలైన్లో వేచి ఉన్నారు.

ఇదీ చదవండి: పల్లె పోరు: ఉదయం 8.30 గంటల వరకు పోలింగ్ శాతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.