ETV Bharat / state

ఓటు వేసి వస్తుండగా దాడి చేశారని.. పోలీసులకు మహిళ ఫిర్యాదు - కర్నూలు జిల్లా పంచాయతీ ఎన్నికల వార్తలు

ఓటు వేసి వస్తుండగా తనపై అకారణంగా దాడి చేశారంటూ పోలీసులకు.. ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కానాలపల్లె గ్రామంలో జరిగింది.

pc
'ఓటు వేసి వస్తుండగా దాడి చేశారు'.. పోలీసులకు మహిళ ఫిర్యాదు
author img

By

Published : Feb 9, 2021, 4:18 PM IST

ఓటు వేసి వస్తుండగా తనపై దాడి చేశారని కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనే మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న వాగ్వాదాన్ని వద్దన్నందుకు వేణుగోపాల్ రెడ్డి, పుల్లయ్య, మద్దిలేటి అనే వ్యక్తులు దూషించి దాడి చేసినట్లు ఆమె తెలిపింది. గోస్పాడు పోలీసు స్టేషన్లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి:

ఓటు వేసి వస్తుండగా తనపై దాడి చేశారని కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనే మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న వాగ్వాదాన్ని వద్దన్నందుకు వేణుగోపాల్ రెడ్డి, పుల్లయ్య, మద్దిలేటి అనే వ్యక్తులు దూషించి దాడి చేసినట్లు ఆమె తెలిపింది. గోస్పాడు పోలీసు స్టేషన్లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి:

కర్నూలులో అగ్ని ప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.