ETV Bharat / state

తెగిపడిన విద్యుత్​ తీగ... వ్యక్తి మృతి - farmer died at karnool

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిత్తరేణిపల్లెలో విద్యుత్​ తీగ మీద పడి... వ్యక్తి మరణించాడు.

విద్యుదాఘాతంతో కర్నూలులో రైతు మృతి
author img

By

Published : Oct 28, 2019, 7:49 PM IST

విద్యుదాఘాతంతో కర్నూలులో రైతు మృతి

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిత్తరేణిపల్లెలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. నరసింహులు అనే వ్యక్తి , మరో వ్యక్తితో కలిసి ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. పని చేస్తుండగా ఉన్నట్లుండి ప్రధాన విద్యుత్​ తీగ తెగి వారిపై పడింది. నరసింహులుతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆళ్లగడ్డలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నరసింహులు చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా.. మెరుగైన చికిత్స కోసం నంద్యాల తరలించారు.

విద్యుదాఘాతంతో కర్నూలులో రైతు మృతి

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిత్తరేణిపల్లెలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. నరసింహులు అనే వ్యక్తి , మరో వ్యక్తితో కలిసి ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. పని చేస్తుండగా ఉన్నట్లుండి ప్రధాన విద్యుత్​ తీగ తెగి వారిపై పడింది. నరసింహులుతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆళ్లగడ్డలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నరసింహులు చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా.. మెరుగైన చికిత్స కోసం నంద్యాల తరలించారు.

ఇదీ చదవండి

ఇసుక కొరత... మరో కార్మికుడి ప్రాణం తీసింది

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.