ETV Bharat / state

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి... లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిగా భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శించుకుంటున్నారు. సాయంత్రం ప్రభోత్సవం, పాగాలంకరణ, శ్రీమల్లికార్జున స్వామికి ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బ్రహ్మోత్సవ కల్యాణం జరుగనున్నాయి. నిన్న ఏడో రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గజవాహనంపై దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు నిర్వహించారు.

author img

By

Published : Feb 21, 2020, 5:02 AM IST

maha siva rathri in srisailam
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి

ఇదీ చదవండి : కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలను ఎందుకు తయారు చేస్తారు..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.