ETV Bharat / state

అనవసరంగా బయటకు వచ్చారు... గుంజీలు తీశారు

author img

By

Published : Apr 4, 2020, 10:14 AM IST

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించింది. ప్రజలెవరూ అనవసరంగా బయటకు రాకూడదని కఠిన నిబంధన విధించింది. కర్నూలు జిల్లాలో అనవసరంగా రోడ్లపై వచ్చిన యువకులతో పోలీసులు గుంజీలు తీయించారు.

lockdown punishmentfor Younger people in Kurnool district
కర్నూలు జిల్లాలో గుంజీళ్లు తీస్తున్న యువకులు
అనవసరంగా బయటకు వచ్చారు... గుంజీలు తీశారు

కర్నూలు జిల్లా బేతంచర్లలో లాక్​డౌన్ నిబంధనను ఉల్లంఘించి బయట తిరుగుతున్న యువకులతో పోలీసులు గుంజీలు తీయించారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 14వ తేదీ వరకు దేశమంతా లాక్​డౌన్ విధించినప్పటికీ... కొందరు ఆకతాయిలు రహదారులపై తిరగ్గా పోలీసులు ఈ శిక్ష విధించారు. అనవసరంగా బయటకు రామని చెప్పిన తర్వాతనే ఆ యువకులను పంపించారు.

ఇదీ చదవండి.

రాజస్థాన్​లో కరోనాకు ఒకరు బలి- మరో 12 కేసులు

అనవసరంగా బయటకు వచ్చారు... గుంజీలు తీశారు

కర్నూలు జిల్లా బేతంచర్లలో లాక్​డౌన్ నిబంధనను ఉల్లంఘించి బయట తిరుగుతున్న యువకులతో పోలీసులు గుంజీలు తీయించారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 14వ తేదీ వరకు దేశమంతా లాక్​డౌన్ విధించినప్పటికీ... కొందరు ఆకతాయిలు రహదారులపై తిరగ్గా పోలీసులు ఈ శిక్ష విధించారు. అనవసరంగా బయటకు రామని చెప్పిన తర్వాతనే ఆ యువకులను పంపించారు.

ఇదీ చదవండి.

రాజస్థాన్​లో కరోనాకు ఒకరు బలి- మరో 12 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.