ETV Bharat / state

రేపటి నుంచి ఆదోనిలో లాక్​డౌన్: ప్రకటించిన అధికారులు

author img

By

Published : Apr 29, 2021, 8:13 PM IST

రేపటి నుంచి కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్​డౌన్ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.

lock down at adoni
పేపటి నుంచి ఆదోనిలో లాక్​డౌన్


కరోనా కేసులు అధికమవుతున్న కారణంగా.. కర్నూలు జిల్లా ఆదోనిలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆర్డీవో రామకృష్ణ, డీఎస్పీ వినోద్ కుమార్, కమిషనర్ కృష్ణ తెలిపారు. దీనిపై ఆదోని పురపాలక కార్యాలయంలో సాయంత్రం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపార కార్యకలాపాల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


ఇవీ చదవండి:


కరోనా కేసులు అధికమవుతున్న కారణంగా.. కర్నూలు జిల్లా ఆదోనిలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆర్డీవో రామకృష్ణ, డీఎస్పీ వినోద్ కుమార్, కమిషనర్ కృష్ణ తెలిపారు. దీనిపై ఆదోని పురపాలక కార్యాలయంలో సాయంత్రం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపార కార్యకలాపాల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


ఇవీ చదవండి:

లాక్​డౌన్​ భయాలు- పొగాకు కోసం బారులు

వైద్యుల అలసత్వం.. రెండు గంటల పాటు గర్భిణికి నరకయాతన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.