ETV Bharat / state

విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి

author img

By

Published : May 1, 2020, 10:56 PM IST

విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. విద్యుత్ నియంత్రికకు ఫ్యూజ్ పెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Linemen die with electrocution in nandyala kurnool district
విద్యుద్ఘాతంతో లైన్​మెన్​ మృతి

కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం జరిగింది. నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన మునిస్వామి లైన్​మెన్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా విద్యుత్ నియంత్రికకు ఫ్యూజ్ వేస్తుండగా షాక్​తో మృతి చెందాడు. ప్రాణం ఉందని భావించిన కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలించగా... మునిస్వామి ఘటనా స్థలంలోనే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం జరిగింది. నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన మునిస్వామి లైన్​మెన్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా విద్యుత్ నియంత్రికకు ఫ్యూజ్ వేస్తుండగా షాక్​తో మృతి చెందాడు. ప్రాణం ఉందని భావించిన కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలించగా... మునిస్వామి ఘటనా స్థలంలోనే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

ఇదీచదవండి.

జిల్లాలో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.