ETV Bharat / state

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సంబరాలు

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు... కర్నూలు విద్యార్థి సంఘం నాయకులు, న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. వైకాపా నాయకులు వైఎస్​ఆర్​ విగ్రహానికి పాలాభిషేకం చేసి... జిల్లాలో హైకోర్టుని ఏర్పాటు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదులు జిల్లా కోర్టులో మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jan 21, 2020, 11:12 AM IST

Lawyers Expressed happiness setting up of the High Court in Kurnool
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సంబరాలు

.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సంబరాలు

ఇదీ చూడండి: 'మూడు రాజధానులు తథ్యం... ఎవరూ ఆపలేరు'

.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సంబరాలు

ఇదీ చూడండి: 'మూడు రాజధానులు తథ్యం... ఎవరూ ఆపలేరు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.