ETV Bharat / state

పుష్కరాలకు చివరి రోజు... నదీ స్నానాలకు అనుమతి

author img

By

Published : Dec 1, 2020, 10:10 AM IST

తుంగభద్ర పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కావటంతో భక్తులకు సంకల్ భాగ్​ పుష్కర ఘాట్​ వద్ద నదిలో దిగి స్నానాలు చేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.

Last day pushkars river bathing allowed at kurnool district
చివరి రోజు పుష్కరాలు...తుంగభద్ర నది స్నానాలకు అనుమతి

తుంగభద్ర నది పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజు కావటంతో భక్తులు కర్నూలు నగరంలోని సంకల్ భాగ్ పుష్కర ఘాట్ వద్ద ఎక్కువ సంఖ్యలో స్నానాలు చేస్తున్నారు. పుష్కరాలు చివరి రోజు కావటంతో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు నదిలో స్నానాలకు అధికారులు అనుమతి ఇచ్చారు.

తుంగభద్ర నది పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజు కావటంతో భక్తులు కర్నూలు నగరంలోని సంకల్ భాగ్ పుష్కర ఘాట్ వద్ద ఎక్కువ సంఖ్యలో స్నానాలు చేస్తున్నారు. పుష్కరాలు చివరి రోజు కావటంతో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు నదిలో స్నానాలకు అధికారులు అనుమతి ఇచ్చారు.

ఇదీ చదవండి:

కార్తిక పౌర్ణమి..పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికశోభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.