ETV Bharat / state

క్వారంటైన్‌లో ఉన్న వారిపై కరోనా ట్రాకింగ్‌

author img

By

Published : Mar 28, 2020, 7:36 PM IST

క్వారంటైన్‌లో ఉన్న వారిని కరోనా ట్రాకింగ్‌ చేస్తున్నారని కర్నూలు ఎస్పీ తెలిపారు. ఆయన పోలీసులకు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎవర్నీ జిల్లాలోకి అనుమతించట్లేదని ఎస్పీ తెలిపారు.

kurnool-sp-on-corona
kurnool-sp-on-corona

క్వారంటైన్‌లో ఉన్న వారిని కరోనా ట్రాకింగ్‌

విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారందరినీ... కరోనా ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో... పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎవరినీ కర్నూలు జిల్లాకు రానీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

క్వారంటైన్‌లో ఉన్న వారిని కరోనా ట్రాకింగ్‌

విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారందరినీ... కరోనా ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో... పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎవరినీ కర్నూలు జిల్లాకు రానీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

ఇవీ చదవండి: ఆపరేషన్​ కరోనా: రైళ్లలో ఐసొలేషన్ వార్డులు సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.