ETV Bharat / state

కరోనాపై ఆందోళన అవసరం లేదు: కలెక్టర్

author img

By

Published : Mar 4, 2020, 8:23 PM IST

కరోనా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. కర్నూలు సర్వజన వైద్యశాలలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. పది పడకలతో ఏర్పాటు చేసిన వార్డును సందర్శించారు. ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కరోనా నివారణకు పరిశుభ్రతే మార్గమని చెప్పారు.

కరోనాపై కలెక్టర్ వీరపాండియన్​ సమీక్ష సమావేశం
కరోనాపై కలెక్టర్ వీరపాండియన్​ సమీక్ష సమావేశం
కరోనాపై కలెక్టర్ వీరపాండియన్​ సమీక్ష సమావేశం

కరోనాపై కలెక్టర్ వీరపాండియన్​ సమీక్ష సమావేశం

ఇదీ చూడండి:

వారి పైనే కరోనా ప్రభావం... అప్రమత్తంగా ఉండండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.