ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో 'మీడియాపై ఆంక్షలు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే అంశంపై కర్నూలులో ఇష్టాగోష్టి నిర్వహించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే 2430 జీఓను రద్దు చేయాలని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి డిమాండ్ చేశారు. గతంలో మీడియాపై ఆంక్షలు విధించే ప్రయత్నం ఎవ్వరు చేసిన విఫలం అయ్యారని గుర్తుచేశారు. చైతన్యానికి, ప్రజాస్వామ్య విలువలకు మారుపేరైన ఏపీలో మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: భూమా కుటుంబంలో తగాదాలు... స్పష్టతనిచ్చిన విఖ్యాత్ రెడ్డి