ETV Bharat / state

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

author img

By

Published : Jun 13, 2020, 3:10 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ద్వితీయ సంవత్సరంలో ఓ సబ్జెక్టు ఫెయిల్ అయిన కారణంగా.. అఘాయిత్యానికి పాల్పడింది.

inter second year student suicide due to fail in one subject at kurnool dst nandyala mandal
inter second year student suicide due to fail in one subject at kurnool dst nandyala mandal

ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఓ సబ్జెక్టు ఫెయిల్ అయ్యానన్న బాధతో.. కర్నూలు జిల్లా అయ్యలూరు గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. నంద్యాల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఓ సబ్జెక్టు ఫెయిల్ అయ్యానన్న బాధతో.. కర్నూలు జిల్లా అయ్యలూరు గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. నంద్యాల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.