ETV Bharat / state

గ్రామ సచివాలయ భవనం నిర్మాణాన్ని ఆపండి: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

author img

By

Published : Aug 10, 2021, 3:48 PM IST

కర్నూలు జిల్లాలోని జి.సింగవరంలో గ్రామ సచివాలయ భవనం నిర్మాణాన్ని ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదల శాఖ స్థలంలో నీటిపారుదలశాఖ స్థలంలో భవన నిర్మాణాన్ని చేపట్టడం ఏంటన్న కోర్టు.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

కర్నూలు జిల్లాలోని జి.సింగవరంలో గ్రామ సచివాలయ భవనం నిర్మాణాన్ని ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నీటిపారుదల శాఖ స్థలంలో భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నాగేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు హైకోర్టులో విచారణ జరిగింది. భవన నిర్మాణాన్ని ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానం.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలోని జి.సింగవరంలో గ్రామ సచివాలయ భవనం నిర్మాణాన్ని ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నీటిపారుదల శాఖ స్థలంలో భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నాగేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు హైకోర్టులో విచారణ జరిగింది. భవన నిర్మాణాన్ని ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానం.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

LOANS: రాష్ట్రానికి ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన రుణాల మొత్తం ఎంతంటే..!

'హైకోర్టుల అనుమతి ఉంటేనే నేతలపై​ కేసులు వాపస్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.