ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం

author img

By

Published : Jul 10, 2020, 11:58 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలకు సుంకేశుల, హంద్రీనీవా నుంచి నీరు వచ్చి చేరుతోంది.

heavy water flow in srisailam reservoir
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలకు... సుంకేశుల, హంద్రీనీవా నుంచి శ్రీశైలం జలాశయానికి 14,464 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 814.10 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటినిల్వ 36.76 టీఎంసీలుగా ఉంది.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలకు... సుంకేశుల, హంద్రీనీవా నుంచి శ్రీశైలం జలాశయానికి 14,464 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 814.10 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటినిల్వ 36.76 టీఎంసీలుగా ఉంది.

ఇదీ చదవండి:

కర్నూలులో వర్షం.. రహదారులు జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.