ETV Bharat / state

మరుగుజ్జుకు అరుదైన శస్త్ర చికిత్స

కర్నూలులోని గౌరీ గోపాల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన 22 ఏళ్ల మరుగుజ్జుకు.. గుండె శస్త్ర చికిత్స చేశారు.

author img

By

Published : May 1, 2019, 10:05 PM IST

కర్నూలు అరుదైన  శస్త్ర చికిత్స!
కర్నూలు అరుదైన శస్త్ర చికిత్స!

కర్నూలులోని గౌరీ గోపాల్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన 22 ఏళ్ల ప్రేమక్క... మరుగుజ్జు యువతి. ఆమె బరువు 15 కేజీలు మాత్రమే. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమెకు.. వైద్యులు కష్టపడి మైట్రల్ వాల్వ్ రీప్లేస్ మెంట్ చేశారు. శస్త్ర చికిస్త విజయవంతమయ్యిందని..ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు.

కర్నూలు అరుదైన శస్త్ర చికిత్స!

కర్నూలులోని గౌరీ గోపాల్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన 22 ఏళ్ల ప్రేమక్క... మరుగుజ్జు యువతి. ఆమె బరువు 15 కేజీలు మాత్రమే. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమెకు.. వైద్యులు కష్టపడి మైట్రల్ వాల్వ్ రీప్లేస్ మెంట్ చేశారు. శస్త్ర చికిస్త విజయవంతమయ్యిందని..ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు.

Intro:AP_TPG11_01_TANUKU_MAY_DAY_CELEBRATIONS_AV_C1
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కార్మిక సంఘాలు కదం తొక్కాయి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదానికి అనుగుణంగా అరుణ పతాకాలు చేతబూని భారీగా ప్రదర్శన చేశారు


Body:కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని ప్రపంచ కార్మికులారా వర్ధిల్లాలి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు


Conclusion:ప్రధాన రహదారుల వెంట సాగిన ప్రదర్శన ఆకట్టుకుంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.