కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామానికి చెందిన ఆకుల చంద్ర.. రెండు రోజులుగా జ్వరం, ఆయాసంతో ఇబ్బంది పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం అతడిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో స్ట్రెచర్పై ఆసుపత్రికి తరలిస్తుండగానే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఆదోనిలో విషాదం... తీవ్ర అస్వస్థతతో రైతు మృతి
కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చి రైతు చంద్ర.. ఆరోగ్యం విషమించి మృతి చెందాడు.
![ఆదోనిలో విషాదం... తీవ్ర అస్వస్థతతో రైతు మృతి former-death-on-stretcher-in-adhoni-kurnool-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11734104-383-11734104-1620827026029.jpg?imwidth=3840)
ఆదోనిలో అస్వస్థతతో రైతు మృతి
ఆదోనిలో అస్వస్థతతో రైతు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామానికి చెందిన ఆకుల చంద్ర.. రెండు రోజులుగా జ్వరం, ఆయాసంతో ఇబ్బంది పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం అతడిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో స్ట్రెచర్పై ఆసుపత్రికి తరలిస్తుండగానే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చదవండి: