ETV Bharat / state

కర్నూలు జిల్లాలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 11 మందికి గాయాలయ్యాయి.

author img

By

Published : Apr 25, 2019, 11:23 PM IST

కర్నూలు జిల్లాలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసుమాన్‌దొడ్డిలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది చదవండి...

కర్నూలు జిల్లాలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసుమాన్‌దొడ్డిలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది చదవండి...

కుటుంబ కలహాలతో కుమారులకు నిప్పంటించిన తల్లి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.