ETV Bharat / state

దిల్లీ రైతులకు మద్దతుగా... పాత్రలు మోగించి సంఘీభావం

author img

By

Published : Dec 27, 2020, 5:38 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో రైతు సంఘాల నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పాత్రలు మోగించి దిల్లీలో జరుగుతున్న అన్నదాతల ఉద్యమానికి మద్దతు తెలిపారు.

farmer unions Protest
పాత్రలు మోగించి సంఘీభావం

దిల్లీలో అన్నదాతలు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా కర్నూలు జిల్లా నంద్యాలలో రైతు సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. పళ్లెం వంటి పాత్రలు చేతపట్టి మోగించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దిల్లీలో అన్నదాతలు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా కర్నూలు జిల్లా నంద్యాలలో రైతు సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. పళ్లెం వంటి పాత్రలు చేతపట్టి మోగించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: ముళ్లపొదల్లో చిన్నారి మృతదేహం.. ఎంత ఘోరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.