ETV Bharat / state

లాక్​డౌన్​లో మద్యం తరలింపు.. సీఐపై సస్పెన్షన్ వేటు - నంద్యాలలో మద్యం తరలింపు వార్తలు

నంద్యాలలోని ఎస్పీవైరెడ్డి ఆగ్రో డిస్టిలరీ ఇన్‌ఛార్జి అధికారిణిగా ఉన్న మద్య నిషేధ అబ్కారీ శాఖ సీఐ హెప్సిబారాణిపై సస్పెన్షన్‌ వేటుపడింది. లాక్‌డౌన్‌ అమలులో ఉండగా డిస్టిలరీ నుంచి మద్యం తరలిస్తుండగా.. పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

exercise officer suspended in nandhyala karnool district
లాక్​డౌన్​లో మద్యం తరలింపు.. సస్పెన్షన్ వేటు
author img

By

Published : May 3, 2020, 7:53 PM IST

నంద్యాలలోని ఎస్పీవైరెడ్డి ఆగ్రో డిస్టిలరీ ఇన్‌ఛార్జి అధికారిణిగా ఉన్న మద్య నిషేధ అబ్కారీ శాఖ సీఐ హెప్సిబారాణిపై సస్పెన్షన్‌ వేటు పడింది. కఠినమైన లాక్​డౌన్ అమలులో ఉండగా.. ఏప్రిల్‌లో డిస్టిలరీ నుంచి 22 బాక్సుల మద్యం అక్రమంగా తరలిస్తుండగా నంద్యాల పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రవాణాలో సీఐ హెప్సిబారాణి హస్తం కూడా ఉందని విచారణలో తేలగా... ఉన్నతాదికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

నంద్యాలలోని ఎస్పీవైరెడ్డి ఆగ్రో డిస్టిలరీ ఇన్‌ఛార్జి అధికారిణిగా ఉన్న మద్య నిషేధ అబ్కారీ శాఖ సీఐ హెప్సిబారాణిపై సస్పెన్షన్‌ వేటు పడింది. కఠినమైన లాక్​డౌన్ అమలులో ఉండగా.. ఏప్రిల్‌లో డిస్టిలరీ నుంచి 22 బాక్సుల మద్యం అక్రమంగా తరలిస్తుండగా నంద్యాల పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రవాణాలో సీఐ హెప్సిబారాణి హస్తం కూడా ఉందని విచారణలో తేలగా... ఉన్నతాదికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

మున్సిపల్ సిబ్బందికి, అధికారులకు శ్రీముఖాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.