ETV Bharat / state

మద్యం దుకాణంపై ఎక్సైజ్ అధికారులు దాడులు

author img

By

Published : Apr 17, 2020, 12:02 AM IST

మద్యం దుకాణంలో క్రమవిక్రయాల్లో అవకతవకలు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు దుకాణ పర్యవేక్షకుడు, అమ్మకందారుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా మహానందిలో జరిగింది.

excise raids on wine shop in mahanandi
మద్యం దుకాణంపై ఎక్సైజ్ అధికారులు దాడులు

కర్నూలు జిల్లా మహానందిలో ఓ మద్యం దుకాణంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. లక్షా 27 వేల రూపాయల విలువైన 771 మద్యం సీసాల సంఖ్యలో అధికారులు తేడాలు గుర్తించారు. ఈ మద్యం సీసాలకు సంబంధించి 67 వేల నగదు ఉండగా, మిగిలిన 60 వేల నగదు జమకావాల్సి ఉంది. అధికారులు మద్యం దుకాణ పర్యవేక్షకుడు, అమ్మకందారుడుని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

కర్నూలు జిల్లా మహానందిలో ఓ మద్యం దుకాణంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. లక్షా 27 వేల రూపాయల విలువైన 771 మద్యం సీసాల సంఖ్యలో అధికారులు తేడాలు గుర్తించారు. ఈ మద్యం సీసాలకు సంబంధించి 67 వేల నగదు ఉండగా, మిగిలిన 60 వేల నగదు జమకావాల్సి ఉంది. అధికారులు మద్యం దుకాణ పర్యవేక్షకుడు, అమ్మకందారుడుని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: ఉల్లం'ఘను'లపై పోలీసుల కొరడా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.