ETV Bharat / state

Kurnool: శిరివెళ్ల పోలీస్ స్టేషన్ వద్ద విద్యుత్ సిబ్బంది ఆందోళన..ఉద్రిక్తత - కర్నూలు జిల్లా వార్తలు

Kurnool: శిరివెళ్ల పోలీస్ స్టేషన్ వద్ద విద్యుత్ సిబ్బంది ఆందోళన..ఉద్రిక్తత
Kurnool: శిరివెళ్ల పోలీస్ స్టేషన్ వద్ద విద్యుత్ సిబ్బంది ఆందోళన..ఉద్రిక్తత
author img

By

Published : Sep 22, 2021, 9:09 PM IST

Updated : Sep 22, 2021, 10:36 PM IST

21:06 September 22

పోలీసులు తీవ్రంగా కొట్టారన్న విద్యుత్‌ సిబ్బంది

కర్నూలు(Kurnool) శిరివెళ్ల పోలీస్​ స్టేషన్​ వద్ద విద్యుత్​ సిబ్బంది ఆందోళనతో ఉద్రిక్తత జరిగింది. శిరివెళ్ల సీఐ ఇంటి మీటర్​ను లైన్‌మెన్‌ విజయ్‌కుమార్​ తొలగించారు. ఆ కారణంతో లైన్‌మెన్‌ను స్టేషన్‌కు పిలిచి మరీ దాడి చేసినట్లు సీఐ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. విజయ్‌కుమార్‌ను స్టేషన్‌లో బంధించారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సీఐ తీరుకు నిరసగా శిరివెళ్ల పీఎస్‌కు విద్యుత్​ను నిలిపివేశారు. 

ఇదీ చదవండి: కర్నూలు: చాగలమర్రిలో అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం

21:06 September 22

పోలీసులు తీవ్రంగా కొట్టారన్న విద్యుత్‌ సిబ్బంది

కర్నూలు(Kurnool) శిరివెళ్ల పోలీస్​ స్టేషన్​ వద్ద విద్యుత్​ సిబ్బంది ఆందోళనతో ఉద్రిక్తత జరిగింది. శిరివెళ్ల సీఐ ఇంటి మీటర్​ను లైన్‌మెన్‌ విజయ్‌కుమార్​ తొలగించారు. ఆ కారణంతో లైన్‌మెన్‌ను స్టేషన్‌కు పిలిచి మరీ దాడి చేసినట్లు సీఐ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. విజయ్‌కుమార్‌ను స్టేషన్‌లో బంధించారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సీఐ తీరుకు నిరసగా శిరివెళ్ల పీఎస్‌కు విద్యుత్​ను నిలిపివేశారు. 

ఇదీ చదవండి: కర్నూలు: చాగలమర్రిలో అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం

Last Updated : Sep 22, 2021, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.