ప్రకాశం బ్యారేజికీ పెరిగిన వరద ఉద్ధృతి
ప్రకాశం బ్యారేజికీ వరద ఉద్ధృతి పెరిగింది. 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి గేటునూ..5 అడుగుల మేర ఎత్తి నీరు వదులుతున్నారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..ప్రకాశం బ్యారేజికీ పెరిగిన ఉద్ధృతి
ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల శ్రీశైలానికి జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రవాహ ఉద్ధృతి పెరిగినందున ప్రకాశం బ్యారేజీల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది.
![శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..ప్రకాశం బ్యారేజికీ పెరిగిన ఉద్ధృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4413355-0-4413355-1568264185357.jpg?imwidth=3840)
శ్రీశైలం డ్యామ్ చిత్రాలు
అలరిస్తున్న శ్రీశైలం జలాశయం
ఇవీ చదవండి...కనులవిందుగా శ్రీశైలం జలాశయ అందాలు
అలరిస్తున్న శ్రీశైలం జలాశయం
ప్రకాశం బ్యారేజికీ పెరిగిన వరద ఉద్ధృతి
ప్రకాశం బ్యారేజికీ వరద ఉద్ధృతి పెరిగింది. 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి గేటునూ..5 అడుగుల మేర ఎత్తి నీరు వదులుతున్నారు.
ఇవీ చదవండి...కనులవిందుగా శ్రీశైలం జలాశయ అందాలు
Intro:అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు ఒక చెరువు నుంచి పుట్టపర్తి కి వెళ్లే రహదారిపై రెండు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి ప్రమాదంలో కొత్తచెరువు కు చెందిన నాగేంద్ర సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు తీవ్రంగా గాయపడిన రాము నాయక్ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు
Body:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Conclusion:అనంతపురం జిల్లా
Body:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Conclusion:అనంతపురం జిల్లా
Last Updated : Oct 4, 2019, 12:22 PM IST