ETV Bharat / state

నిరాశ్రయులకు దాతల ఆపన్నహస్తం

author img

By

Published : Apr 11, 2020, 5:18 PM IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ముంది దాతలు.. నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

donors   distributed food to homeless in karnool
కర్నూలులో నిరాశ్రయులకు ఆహారం పంపిణీ

కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల తరువాత ప్రజలు బయటికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆహారం కోసం అనాథలు, అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది దాతలు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ముందు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రజలు వ్యక్తిగత దూరం పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చూడండి:

కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల తరువాత ప్రజలు బయటికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆహారం కోసం అనాథలు, అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది దాతలు కర్నూలు ప్రభుత్వాసుపత్రి ముందు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రజలు వ్యక్తిగత దూరం పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో 400 దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.