ETV Bharat / state

తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసులు మృతి - one man die

తెలంగాణ మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసులు మృతి చెందాడు. పత్తి తీసేందుకు పెద్దతుంబళం నుంచి బెల్లంపల్లికి కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఇందారం రైల్వే వంతెన వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు.

dcm-van-hits-lorry-one-man-die-8-members-injured
తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసి మృతి
author img

By

Published : Dec 14, 2019, 9:43 AM IST

Updated : Dec 14, 2019, 10:37 AM IST

తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసులు మృతి

తెలంగాణ మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఇందారం రైల్వే వంతెన వద్ద ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్, లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు జిల్లాకు చెందిన హనుమంతుగా గుర్తించారు. క్షతగాత్రులను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్​లో 31 మంది పత్తి కూలీలు ఉన్నారు.

తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసులు మృతి

తెలంగాణ మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఇందారం రైల్వే వంతెన వద్ద ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్, లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు జిల్లాకు చెందిన హనుమంతుగా గుర్తించారు. క్షతగాత్రులను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్​లో 31 మంది పత్తి కూలీలు ఉన్నారు.

Intro:TG_ADB_11_14_DCM D,PATHI KULILU GAYALU_AV_TS10032Body:కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద thunglam నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి పత్తి కూలీలను తీసుకు వస్తున్న డీసీఎం వ్యాన్ ఇందారం వద్ద రోడ్డు ప్రమాదం..
మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద లారీని వెనుకనుంచి ఢీకొన్న డి సి ఎం వ్యాన్, ప్రమాదంలో డీసీఎం క్లీనర్ కూలీలను తీసుకువస్తున్న మేస్త్రి హనుమంతు మృతి.
వ్యాన్లో 35 మంది పత్తి కూలీలు ఉన్నారు. పదిమందికి పత్తి కూలీలకు గాయాలు క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.Conclusion:
Last Updated : Dec 14, 2019, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.