ETV Bharat / state

DAM SAFETY PANNEL:శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన డ్యామ్​సేప్టీ ప్యానల్ కమిటీ - srisailam dam latest news

SRISAILAM DAM: శ్రీశైలం జలాశయాన్ని డ్యామ్ సేప్టీ ప్యానల్ కమిటీ సందర్శించింది. ఏబీ పాండ్యన్ ఆధ్వర్యంలో నిపుణులు ఆనకట్ట స్థితిగతులను పరిశీలించారు.

శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన డ్యామ్​సేప్టీ ప్యానల్ కమిటీ
శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన డ్యామ్​సేప్టీ ప్యానల్ కమిటీ
author img

By

Published : Jan 3, 2022, 12:01 PM IST

SRISAILAM DAM: శ్రీశైలం జలాశయాన్ని డ్యామ్ సేఫ్టీ ప్యానల్ కమిటీ సందర్శించింది. ఏబీ పాండ్యన్ ఆధ్వర్యంలో.. ఆనకట్ట స్థితిగతులను నిపుణులు పరిశీలించారు. డ్యాం ప్రస్తుత నీటి నిల్వ పరిస్థితులపై.. సంబంధిత అధికారుల ద్వారా ఆరాతీశారు. శ్రీశైలం జలాశయం నిర్వహణ, సమస్యలపై సమీక్షించారు.

SRISAILAM DAM: శ్రీశైలం జలాశయాన్ని డ్యామ్ సేఫ్టీ ప్యానల్ కమిటీ సందర్శించింది. ఏబీ పాండ్యన్ ఆధ్వర్యంలో.. ఆనకట్ట స్థితిగతులను నిపుణులు పరిశీలించారు. డ్యాం ప్రస్తుత నీటి నిల్వ పరిస్థితులపై.. సంబంధిత అధికారుల ద్వారా ఆరాతీశారు. శ్రీశైలం జలాశయం నిర్వహణ, సమస్యలపై సమీక్షించారు.

ఇదీ చదవండి: తల్లి చనిపోతే పట్టించుకోని కొడుకులు.. కూతుళ్లే ఆ 'నలుగురి'గా మారి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.