ETV Bharat / state

పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీపీఐ రామకృష్ణ - పత్తికొండ, ఆస్పరిలో సీపీఐ పరిషత్ ఎన్నికల ప్రచారం

సీఎం జగన్​పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లా పత్తికొండ, ఆస్పరిలో పరిషత్​ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

cpi election campaign in pathikonda, cpi ramakrishna election campaign
పత్తికొండ, ఆస్పరిలో సీపీఐ ఎన్నికల ప్రచారం, పరిషత్ ప్రచారంలో పాల్గొన్న సీపీఐ రామకృష్ణ
author img

By

Published : Apr 5, 2021, 1:04 AM IST

కర్నూలు జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. పత్తికొండ, ఆస్పరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిషత్​ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. పత్తికొండ, ఆస్పరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిషత్​ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

సర్పంచిగా గెలిచిన భార్య... ప్రమాణ స్వీకారం చేసిన భర్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.