కర్నూలు జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. పత్తికొండ, ఆస్పరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిషత్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: