ETV Bharat / state

"ప్రాంతీయ అభివృద్ధి మండళ్లతోనే అభివృద్ధి"

author img

By

Published : Jan 27, 2020, 8:49 PM IST

నంద్యాలలో సీపీఐ ఆధ్వర్యంలో రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులను ప్రారంభించారు. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లతోనే అభివృద్ధి సాధ్యమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి తెలిపారు.

cpi leaders Started political theoretical training classes at nandyala in  kurnool
నంద్యాలలో రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు
నంద్యాలలో రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి అన్నారు. పరిపాలనా కేంద్రం ఒకేచోట ఉండి.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర పాలన ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సీపీఐ ఆధ్వర్యంలో రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు, రాయలసీమ జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

నంద్యాలలో రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి అన్నారు. పరిపాలనా కేంద్రం ఒకేచోట ఉండి.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర పాలన ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సీపీఐ ఆధ్వర్యంలో రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు, రాయలసీమ జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

మండలి రద్దు..! తీర్మానానికి శాసనసభ ఆమోదం

Intro:ap_knl_23_27_c.p.i_leader_ab_AP10058
యాంకర్ ప్రాంతీయ అభివృద్ధి మండళ్లతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సి. పి. ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె. వి. సత్యనారాయణ మూర్తి అన్నారు. పరిపాలనా కేంద్రం ఒకే చోట ఉంటూ ( అమరావతి).. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన చెప్పారు. కేంద్ర పాలన ఆశాజనకంగా లేదని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సీపీఐ ఆధ్వర్యంలో రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు, రాయలసీమ జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జె. వి. సత్యనారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు.
బైట్, జె. వి. సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సి. పి. ఐ.


Body:సి. పి. ఐ. లీడర్


Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.