ETV Bharat / state

'రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలి'

author img

By

Published : Oct 12, 2020, 7:25 PM IST

కర్నూలులో సీపీఐ నేతలు ఆందోళన చేశారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

CPI leaders protest in kurnool
కర్నూలులో సీపీఐ నేతల ఆందోళన

ఏకైక రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... కర్నూలులో సీపీఐ నేతలు ధర్నా చేశారు. రాజధాని కోసం భుములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు... ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మార్చడం సరికాదన్నారు.

ఏకైక రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... కర్నూలులో సీపీఐ నేతలు ధర్నా చేశారు. రాజధాని కోసం భుములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు... ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మార్చడం సరికాదన్నారు.

ఇదీచదవండి.

అమరావతి గడ్డపైన గడ్డి కూడా తొలగించలేరు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.