ETV Bharat / state

మద్దికెరలో సీపీఐ నాయకుల మౌన దీక్ష - మద్దికేరలో సీపీఐ నాయకుల మౌన దీక్ష వార్తలు

కర్నూలు జిల్లా మద్దికెరలో సీపీఐ నాయకులు మౌన దీక్ష చేపట్టారు. లాక్ డౌన్​తో నష్టపోయిన నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

cpi leaders mouna deeksha at maddikera kurnool district
మద్దికేరలో సీపీఐ నాయకుల మౌన దీక్ష
author img

By

Published : May 4, 2020, 4:50 PM IST

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ.. సీపీఐ నేతలు మౌనదీక్ష చేపట్టారు.

కర్నూలు జిల్లా మద్దికేరలో ఆ పార్టీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. పనుల్లేక అల్లాడిపోతున్న పేదలకు నగదు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ.. సీపీఐ నేతలు మౌనదీక్ష చేపట్టారు.

కర్నూలు జిల్లా మద్దికేరలో ఆ పార్టీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. పనుల్లేక అల్లాడిపోతున్న పేదలకు నగదు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

ఇవీ చదవండి:

వృద్ధులకు తిరుమలశెట్టి వెంకట్రామయ్య ట్రస్ట్​ ఆసరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.