ETV Bharat / state

కర్నూలు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు..

author img

By

Published : Jul 16, 2020, 1:47 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటీవ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో ఒకేరోజు 400 పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే జిల్లాలో 4000 పైగా కేసులు ఉన్నాయి.

covid cases in kurnool dst are increasing
covid cases in kurnool dst are increasing

కరోనా కర్నూలు జిల్లాను అతలాకుతలం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో కొత్తగా 403 మందికి కరోనా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 4226కు చేరింది. బుధవారం కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో మరణాల సంఖ్య 113కు చేరింది.

ఇప్పటి వరకు 2,233 మంది సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా... 1880 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొన్నారు.

కర్నూలు జిల్లాలోని పట్టణాల నుంచి గ్రామాల వరకు అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరించింది. కర్నూలు నగరంలో 1431 మందికి, కర్నూలు గ్రామీణ ప్రాంతంలో 34 మందికి కరోనా సోకింది. నంద్యాల పట్టణంలో 623, నంద్యాల గ్రామీణ ప్రాంతంలో 41, ఆదోని పట్టణంలో 562, ఆదోని గ్రామీణ ప్రాంతంలో 63, డోన్ పట్టణం 158, డోన్ గ్రామీణ ప్రాంతంలో 25, ఎమ్మిగనూరు పట్టణంలో 139మంది కరోనా బారినపడ్డారు.

ఎమ్మిగనూరు గ్రామీణ ప్రాంతంలో 17, ఆత్మకూరు పట్టణంలో 114, ఆత్మకూరు గ్రామీణ ప్రాంతంలో 9, బనగానపల్లి 92, నందికొట్కూరు పట్టణం 83, నందికొట్కూరు గ్రామీణ ప్రాంతంలో 5, కోడుమూరు 77, పాణ్యం 71, పత్తికొండ 44, అవుకు 43, శిరివెళ్ల 33, ఆళ్లగడ్డ పట్టణం 32, ఆళ్లగడ్డ గ్రామీణ ప్రాంతం 2, కౌతాళం 31, దేవనకొండ 26, పెద్దకడుబూరు 24మందికి కరోనా సోకింది.

తుగ్గలి 24, గోస్పాడు 23, బండి ఆత్మకూరు 21, ఆలూరు 20, గడివేముల 20, కోవెలకుంట్ల 19, వెల్దుర్తి 19, కల్లూరు 18, మద్దికెర 18, బేతంచర్ల 17, బేతంచర్ల గ్రామీణ ప్రాంతం 6, ప్యాపిలి 17, గూడూరు 16, చాగలమర్రి 15, గోనెగండ్ల 15, మిడుతూరు 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జూపాడు బంగ్లా 13, ఉయ్యాలవాడ 12, మంత్రాలయం 11, నందవరం 11, ఓర్వకల్లు 11, కోసిగి 10, ఆస్పరి 9, పాములపాడు 9, మహానంది 9, చిప్పగిరి 8, కొలిమిగుండ్ల 8, సంజామల 8, సీ బెళగల్ 7, రుద్రవరం 6, కొత్తపల్లి 5, కృష్ణగిరి 5, పగిడ్యాల 4, దొర్నిపాడు 2, హొళగుంద 2, శ్రీశైలం 2, వెలుగోడు 2, హాలహర్విలో 2 చొప్పున కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి

జిల్లాలో ఇప్పటి వరకు లక్ష35 వేలా 143 నమూనాలు సేకరించారు. ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చిన వలస కూలీల్లో అత్యధికంగా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి

కరోనా రోగుల అంబులెన్స్​​... ఎంతమంది ఎక్కడానికైనా ఉంది లైసెన్స్​

కరోనా కర్నూలు జిల్లాను అతలాకుతలం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో కొత్తగా 403 మందికి కరోనా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 4226కు చేరింది. బుధవారం కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో మరణాల సంఖ్య 113కు చేరింది.

ఇప్పటి వరకు 2,233 మంది సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా... 1880 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొన్నారు.

కర్నూలు జిల్లాలోని పట్టణాల నుంచి గ్రామాల వరకు అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరించింది. కర్నూలు నగరంలో 1431 మందికి, కర్నూలు గ్రామీణ ప్రాంతంలో 34 మందికి కరోనా సోకింది. నంద్యాల పట్టణంలో 623, నంద్యాల గ్రామీణ ప్రాంతంలో 41, ఆదోని పట్టణంలో 562, ఆదోని గ్రామీణ ప్రాంతంలో 63, డోన్ పట్టణం 158, డోన్ గ్రామీణ ప్రాంతంలో 25, ఎమ్మిగనూరు పట్టణంలో 139మంది కరోనా బారినపడ్డారు.

ఎమ్మిగనూరు గ్రామీణ ప్రాంతంలో 17, ఆత్మకూరు పట్టణంలో 114, ఆత్మకూరు గ్రామీణ ప్రాంతంలో 9, బనగానపల్లి 92, నందికొట్కూరు పట్టణం 83, నందికొట్కూరు గ్రామీణ ప్రాంతంలో 5, కోడుమూరు 77, పాణ్యం 71, పత్తికొండ 44, అవుకు 43, శిరివెళ్ల 33, ఆళ్లగడ్డ పట్టణం 32, ఆళ్లగడ్డ గ్రామీణ ప్రాంతం 2, కౌతాళం 31, దేవనకొండ 26, పెద్దకడుబూరు 24మందికి కరోనా సోకింది.

తుగ్గలి 24, గోస్పాడు 23, బండి ఆత్మకూరు 21, ఆలూరు 20, గడివేముల 20, కోవెలకుంట్ల 19, వెల్దుర్తి 19, కల్లూరు 18, మద్దికెర 18, బేతంచర్ల 17, బేతంచర్ల గ్రామీణ ప్రాంతం 6, ప్యాపిలి 17, గూడూరు 16, చాగలమర్రి 15, గోనెగండ్ల 15, మిడుతూరు 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జూపాడు బంగ్లా 13, ఉయ్యాలవాడ 12, మంత్రాలయం 11, నందవరం 11, ఓర్వకల్లు 11, కోసిగి 10, ఆస్పరి 9, పాములపాడు 9, మహానంది 9, చిప్పగిరి 8, కొలిమిగుండ్ల 8, సంజామల 8, సీ బెళగల్ 7, రుద్రవరం 6, కొత్తపల్లి 5, కృష్ణగిరి 5, పగిడ్యాల 4, దొర్నిపాడు 2, హొళగుంద 2, శ్రీశైలం 2, వెలుగోడు 2, హాలహర్విలో 2 చొప్పున కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి

జిల్లాలో ఇప్పటి వరకు లక్ష35 వేలా 143 నమూనాలు సేకరించారు. ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చిన వలస కూలీల్లో అత్యధికంగా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి

కరోనా రోగుల అంబులెన్స్​​... ఎంతమంది ఎక్కడానికైనా ఉంది లైసెన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.