ETV Bharat / state

కోడుమూరులో కేంద్ర బృందం పర్యటన - కర్నూలులో కోవిడ్-19 కేంద్ర బృందం పర్యటన

కర్నూలు జిల్లా కోడుమూరులో కోవిడ్-19 కేంద్ర బృందం పర్యటించింది. కోడుమూరులో కరోనా కేసుల వివరాలను బృంద సభ్యులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

covid-19 central team visits to kodumuru in kurnool district
కోడుమూరులో కోవిడ్​-19 కేంద్ర బృందం పర్యటన
author img

By

Published : May 13, 2020, 4:09 PM IST

Updated : May 13, 2020, 8:40 PM IST

కర్నూలు జిల్లా కోడుమూరులో కోవిడ్-19 కేంద్ర బృందం పర్యటించింది. లక్ష్మీనగర్, రిజిస్ట్రార్ కార్యాలయం రెడ్ జోన్లను బృందం సభ్యులు పరిశీలించారు. కరోనా పాజిటివ్ కేసులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సేతు యాప్​పై బృంద సభ్యులు ఆరా తీశారు. తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్​ను డౌన్లోడ్ చేసుకోవాలని వారు సూచించారు. అనంతరం కోడుమూరులోని మోడల్ స్కూల్​లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ మధుమతి ధూబే, డాక్టర్. సంజయ్ కుమార్, సాదుఖాన్ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా కోడుమూరులో కోవిడ్-19 కేంద్ర బృందం పర్యటించింది. లక్ష్మీనగర్, రిజిస్ట్రార్ కార్యాలయం రెడ్ జోన్లను బృందం సభ్యులు పరిశీలించారు. కరోనా పాజిటివ్ కేసులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సేతు యాప్​పై బృంద సభ్యులు ఆరా తీశారు. తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్​ను డౌన్లోడ్ చేసుకోవాలని వారు సూచించారు. అనంతరం కోడుమూరులోని మోడల్ స్కూల్​లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ మధుమతి ధూబే, డాక్టర్. సంజయ్ కుమార్, సాదుఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

నంద్యాలలో కోవిడ్-19 కేంద్రబృందం పర్యటన

Last Updated : May 13, 2020, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.