ETV Bharat / state

కర్నూలులో తగ్గని కరోనా ఉద్ధృతి

author img

By

Published : Aug 31, 2020, 8:48 AM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంలేదు. ఆదివారం కొత్తగా 811 మందికి పాజిటివ్ వచ్చింది.

corona effect in kurnool
corona effect in kurnool

కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 44,059 మందికి కరోనా సోకగా 36,961 మంది కరోనాను జయించారు. 6726 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో కోలుకోలేక తాజాగా ఐదుగురు మృతిచెందగా ఇప్పటి వరకు జిల్లాలో కరోనా తో 372 మంది చనిపోయారు. కొత్తగా కొవిడ్ ఆసుపత్రుల నుంచి 447 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు అధికారులు తెలిపారు.

కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 44,059 మందికి కరోనా సోకగా 36,961 మంది కరోనాను జయించారు. 6726 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో కోలుకోలేక తాజాగా ఐదుగురు మృతిచెందగా ఇప్పటి వరకు జిల్లాలో కరోనా తో 372 మంది చనిపోయారు. కొత్తగా కొవిడ్ ఆసుపత్రుల నుంచి 447 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఫిడే చెస్​ ఒలింపియాడ్​లో భారత్​కు స్వర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.