ETV Bharat / state

చౌకగా చీనీ పండ్లు... కిలో 15 రూపాయలే!

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ కు చీనీ పండ్లు టన్నుల్లో వచ్చాయి. మార్కెట్ సిబ్బంది కిలో 15 రూపాయల చొప్పున విక్రయించారు.

author img

By

Published : May 14, 2020, 8:20 AM IST

chivi fruits news in kurnool dst  emmiganoor
chivi fruits news in kurnool dst emmiganoor

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కు 14 టన్నుల చీనీ పండ్లు చేరాయి. మార్కెట్ సిబ్బంది కిలో 15 రూపాయలు చొప్పున పట్టణంలో విక్రయిస్తున్నారు.

ప్రత్యేక వాహనాల్లో సంచరిస్తూ అమ్మకాలు చేస్తున్నారు. తక్కువ ధరలో లభించిన కారణంగా.. వీటిని కొనేందుకు జనాలు ఆరాటపడ్డారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కు 14 టన్నుల చీనీ పండ్లు చేరాయి. మార్కెట్ సిబ్బంది కిలో 15 రూపాయలు చొప్పున పట్టణంలో విక్రయిస్తున్నారు.

ప్రత్యేక వాహనాల్లో సంచరిస్తూ అమ్మకాలు చేస్తున్నారు. తక్కువ ధరలో లభించిన కారణంగా.. వీటిని కొనేందుకు జనాలు ఆరాటపడ్డారు.

ఇదీ చూడండి:

ఆరోగ్య ఆసరా పథకంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.