ETV Bharat / state

మంత్రాలయం, వగరూరు ఆలయాలను దర్శించిన చినజీయర్ స్వామి - చినజీయర్ స్వామీజీ కర్నూలు పర్యటన

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. వగరూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై.. పూజారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సజ్జలగుడ్డంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు.

chinajeeyar swamy visit in mantralayam, vagaruru temples
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, వగరూరు లక్షీ నరసింహ స్వాములను దర్శించుకున్న చినజీయర్ స్వామి
author img

By

Published : Jan 17, 2021, 12:46 PM IST

Updated : Jan 17, 2021, 6:48 PM IST

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, వగరూరు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న చినజీయర్ స్వామి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. ఇటీవల ధ్వంసం చేసిన విగ్రహాలను త్రిదండి చినజీయర్ స్వామి సందర్శించారు. దాడి ఘటనపై పూజారులు, గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, సజ్జలగుడ్డంలోని ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్లారు.

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, వగరూరు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న చినజీయర్ స్వామి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. ఇటీవల ధ్వంసం చేసిన విగ్రహాలను త్రిదండి చినజీయర్ స్వామి సందర్శించారు. దాడి ఘటనపై పూజారులు, గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, సజ్జలగుడ్డంలోని ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్లారు.

ఇదీ చదవండి:

పేరులోనే ఉంది.. ఆ ఊర్ల చరిత్రంతా..

Last Updated : Jan 17, 2021, 6:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.