ETV Bharat / state

సాంబారు గిన్నెలో పడి... బాలుడు మృతి - boy died by fell down in sambar bin

boy died
author img

By

Published : Nov 13, 2019, 5:43 PM IST

Updated : Nov 13, 2019, 6:38 PM IST

17:42 November 13

కర్నూలు జిల్లా పాణ్యంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ విద్యార్థి పురుషోత్తమ్ రెడ్డి అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయాడు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో సాంబారు గిన్నెలో పడిపోయాడు. కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు.

17:42 November 13

కర్నూలు జిల్లా పాణ్యంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ విద్యార్థి పురుషోత్తమ్ రెడ్డి అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయాడు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో సాంబారు గిన్నెలో పడిపోయాడు. కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు.

Intro:Body:

సాంబారు గిన్నెలో పడి... బాలుడు మృతి



కర్నూలు జిల్లా పాణ్యంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాలకు చెందిన ఎల్‌కేజీ విద్యార్థి అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయాడు. పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో సాంబారు గిన్నెలో పడిన బాలుడు.. కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు.


Conclusion:
Last Updated : Nov 13, 2019, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.