ETV Bharat / state

నీటికుంటలో పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లి నీటి కుంటలో పడిన 8 ఏళ్ల బాలుడు.. మృతి చెందాడు.

author img

By

Published : Mar 26, 2019, 1:39 PM IST

మృతి చెందిన బాలుడు
మృతి చెందిన బాలుడు
ఈతకు వెళ్లి నీటి కుంటలో పడిపోయిన 8 ఏళ్ల బాలుడు చనిపోయాడు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో ఈ విషాదంచోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జయకార్, లలితమ్మ దంపతులరెండోకుమారుడు 3 వ తరగతి విద్యార్థి.ఎండ తీవ్రత తట్టుకోలేక తోటి పిల్లలతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న కుంటలోకి ఈత కోసం వెళ్లాడు. నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందాడు.

మృతి చెందిన బాలుడు
ఈతకు వెళ్లి నీటి కుంటలో పడిపోయిన 8 ఏళ్ల బాలుడు చనిపోయాడు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో ఈ విషాదంచోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జయకార్, లలితమ్మ దంపతులరెండోకుమారుడు 3 వ తరగతి విద్యార్థి.ఎండ తీవ్రత తట్టుకోలేక తోటి పిల్లలతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న కుంటలోకి ఈత కోసం వెళ్లాడు. నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందాడు.

ఇదీ చదడవండి

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి


Intro:పోలవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు జీలుగుమిల్లి మండలంలోని రౌతు గూడెం ములగలంపల్లి స్వర్ణ వారి గూడెం గంగన్నగూడెం వంకవారి గూడెం తాటి ఆకుల గూడెం రాజవరం గ్రామాల్లో బాలరాజు విస్తృతంగా పర్యటించారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ ని గెలిపించాలని కోరారు వైసీపీ అధినేత జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ ఓట్ల అభ్యర్థిస్తున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దే విజయం అని ఆశాభావం వ్యక్తం చేశారు వందలాది వాహనాలతో ప్రదర్శనగా మండలంలో పర్యటించారు వైసిపి నాయకులు కార్యకర్తలు ఈ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు


Body:పోలవరం ప్రసాద్


Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.