ETV Bharat / state

ముళ్లపొదల్లో చిన్నారి మృతదేహం.. ఎంత ఘోరం! - కర్నూలు తాజా సమాచారం

తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారి విగతజీవిగా మారింది. ఊయలలో నిద్రించాల్సిన చిన్నారి ముళ్ల పొదల పాలైంది. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా జరిగింది.

body of a child in a bush
ముళ్లపొదల్లో చిన్నారి మృతదేహం
author img

By

Published : Dec 27, 2020, 4:28 PM IST

తల్లి ఒడిలో ఉండాల్సిన చిన్నారి... విగతజీవిగా మారి ముళ్ళ పొదల చెంత కనిపించింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయి పల్లి గ్రామంలో కలకలం సృష్టించింది.

ముళ్ల పొదల్లో పడి ఉన్న పాప మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ చిన్నారి మృతిచెందినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.

తల్లి ఒడిలో ఉండాల్సిన చిన్నారి... విగతజీవిగా మారి ముళ్ళ పొదల చెంత కనిపించింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయి పల్లి గ్రామంలో కలకలం సృష్టించింది.

ముళ్ల పొదల్లో పడి ఉన్న పాప మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ చిన్నారి మృతిచెందినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.

ఇదీ చదవండి:

చావులోనూ వీడని స్నేహం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.