ETV Bharat / state

'తితిదే భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది?'

రాష్ట్రంలోని ఆలయ ఆస్తుల పరిరక్షణకు డిమాండ్ చేస్తూ భాజపా చేపట్టిన ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో భాజపా నాయకులు ఉపవాస దీక్షలు చేపట్టారు. తితిదే భూముల విషయంలో ప్రభుత్వ ధోరణి సరికాదన్నారు.

author img

By

Published : May 26, 2020, 1:28 PM IST

kurnool district
భాజపా నాయకుల ఉపవాస దీక్షలు

తితిదే భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని భాజపా నాయకులు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో భాజపా నాయకులు ఉపవాస దీక్షలు చేపట్టారు.

తిరుమల శ్రీవారి ఆలయ భూముల విషయంలో ప్రభుత్వ ధోరణి సరికాదన్నారు. భాజపా నాయకులు చేపట్టిన దీక్షల్లో జనసేన పార్టీ నాయకులు పాల్గొని మద్దతు ఇచ్చారు.

తితిదే భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని భాజపా నాయకులు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో భాజపా నాయకులు ఉపవాస దీక్షలు చేపట్టారు.

తిరుమల శ్రీవారి ఆలయ భూముల విషయంలో ప్రభుత్వ ధోరణి సరికాదన్నారు. భాజపా నాయకులు చేపట్టిన దీక్షల్లో జనసేన పార్టీ నాయకులు పాల్గొని మద్దతు ఇచ్చారు.

ఇదీ చదవండి:

ఆలయ ఆస్తుల పరిరక్షణ కోసం భాజపా ఉపావాస దీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.