ETV Bharat / state

మంత్రాలయంలో వంద గదుల నిర్మాణానికి భూమి పూజ

author img

By

Published : Oct 23, 2020, 2:52 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో వంద గదుల నిర్మాణానికి మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు భూమి పూజ చేశారు. రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్నట్లు మఠం అధికారులు తెలిపారు.

Bhoomi Puja was held
మంత్రాలయంలో భూమి పూజ

కర్నూలు​ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో వంద గదుల నిర్మాణానికి మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు భూమి పూజ చేశారు. రాఘవేంద్ర స్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్నట్లు మఠం అధికారులు తెలిపారు. ఈ నూతన గదులను సీఆర్ఓ కార్యాలయం వెనుక నిర్మిస్తున్నారు.

కర్నూలు​ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో వంద గదుల నిర్మాణానికి మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు భూమి పూజ చేశారు. రాఘవేంద్ర స్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్నట్లు మఠం అధికారులు తెలిపారు. ఈ నూతన గదులను సీఆర్ఓ కార్యాలయం వెనుక నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండీ...శ్రీమహాలక్ష్మీగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.