కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో వంద గదుల నిర్మాణానికి మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు భూమి పూజ చేశారు. రాఘవేంద్ర స్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్నట్లు మఠం అధికారులు తెలిపారు. ఈ నూతన గదులను సీఆర్ఓ కార్యాలయం వెనుక నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండీ...శ్రీమహాలక్ష్మీగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ