ETV Bharat / state

హంస వాహనంపై అహోబిలం లక్ష్మీనారసింహుడి విహారం

అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

author img

By

Published : Mar 21, 2021, 3:17 PM IST

హంస వాహనంపై ఊరేగిన స్వామివారు
హంస వాహనంపై ఊరేగిన స్వామివారు

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రహ్లాద వరదుడిని విశేషంగా అలంకరించి హంస వాహనంపై ఊరేగించారు. ఆలయ మాఢవీధుల్లో స్వామి వారు విహరించి భక్తుజనులకు దర్శన భాగ్యం కలిగించారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రహ్లాద వరదుడిని విశేషంగా అలంకరించి హంస వాహనంపై ఊరేగించారు. ఆలయ మాఢవీధుల్లో స్వామి వారు విహరించి భక్తుజనులకు దర్శన భాగ్యం కలిగించారు.

ఇదీ చదవండి:

'టీకా చక్కగా పని చేస్తోంది.. ప్రజలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.