ETV Bharat / state

ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడికి గాయాలు

author img

By

Published : Nov 23, 2019, 3:21 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కాన్వాయ్ ఓ వృద్ధుడిని ఢీ కొట్టింది. ఘటనలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

a person injuries with deputy chief minister convoy collided
ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడికి గాయాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కాన్వాయ్ ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. నంద్యాల నుంచి శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వెలుగోడు పర్యటనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆత్మకూరు మండలం కాకనూరు గ్రామానికి చెందిన వీరన్న అనే వృద్ధుడిని స్థానిక శ్రీనివాస సెంటర్ వద్ద కాన్వాయ్​లోని ఓ వాహనం ఢీకొంది. గాయపడిన వీరన్నను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంద్యాల ఆర్డీవో రామకృష్ణా రెడ్డి, డీఎస్పీ చిదానందరెడ్డి గాయపడిన వ్యక్తిని పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రహదారి ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడికి గాయాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కాన్వాయ్ ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. నంద్యాల నుంచి శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వెలుగోడు పర్యటనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆత్మకూరు మండలం కాకనూరు గ్రామానికి చెందిన వీరన్న అనే వృద్ధుడిని స్థానిక శ్రీనివాస సెంటర్ వద్ద కాన్వాయ్​లోని ఓ వాహనం ఢీకొంది. గాయపడిన వీరన్నను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంద్యాల ఆర్డీవో రామకృష్ణా రెడ్డి, డీఎస్పీ చిదానందరెడ్డి గాయపడిన వ్యక్తిని పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రహదారి ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

Intro:ap_knl_21_23_dy_cm_kanvaai_gaayalu_ab_AP10058
యాంకర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కాన్వాయ్ కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వ్యక్తిని ఢీకొని గాయాలయ్యాయి. నంద్యాల నుంచి శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వెలుగోడు పర్యటన కు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. బండిఆత్మకూరు మండలం కాకనూరు గ్రామానికి చెందిన వీరన్న అనే వ్యక్తి పట్టణంలో లోని శ్రీనివాస సెంటర్ వద్ద వెళుతుండగా కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొంది. గాయపడ్డ వీరన్న ను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నంద్యాల ఆర్డీవో రామకృష్ణా రెడ్డి, డీఎస్పీ చిదానందరెడ్డి లు గాయపడిన వ్యక్తిని పరామర్శించారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
జయరాం, సీఐ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నంద్యాల


Body:ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ ఢీ , వ్యక్తికి గాయాలు


Conclusion:8008573804, సీసీ, నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.