ETV Bharat / state

black fungus: బ్లాక్​ ఫంగస్​తో వ్యక్తి మృతి

author img

By

Published : May 29, 2021, 10:37 AM IST

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బ్లాక్​ ఫంగస్​ కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్​ ఫంగస్​తో మరణించారు.

black fungus
మరణించిన వ్యక్తి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన విక్రమ్ గౌడ్(47) బ్లాక్ ఫంగస్​తో మరణించాడు. ఇటీవల కరోనా బారిన పడిన అతనికి బ్లాక్​ ఫంగస్​ కూడా సోకింది. దీంతో అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు హాస్పిటల్​లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ.. మరణించాడు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన విక్రమ్ గౌడ్(47) బ్లాక్ ఫంగస్​తో మరణించాడు. ఇటీవల కరోనా బారిన పడిన అతనికి బ్లాక్​ ఫంగస్​ కూడా సోకింది. దీంతో అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు హాస్పిటల్​లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ.. మరణించాడు.

ఇదీ చదవండి: అనంతపురం జిల్లాలో పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ అనుమానిత కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.