కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన విక్రమ్ గౌడ్(47) బ్లాక్ ఫంగస్తో మరణించాడు. ఇటీవల కరోనా బారిన పడిన అతనికి బ్లాక్ ఫంగస్ కూడా సోకింది. దీంతో అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ.. మరణించాడు.
ఇదీ చదవండి: అనంతపురం జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసులు