ETV Bharat / state

వాతలు పెట్టిందని కోడలిపై  అత్త కేసు...! - కన్న కూతురుకి వాతలు పెట్టిన తల్లి

ఆడుకున్న పిల్ల పిలిస్తే పలకు..ఎందుకంటే తన ధ్యాసంతా ఆటమీదే ఉంటుంది..ఆ చిన్న విషయం మరచిన ఓ తల్లి కర్కశంగా తన పాపకు ఒళ్లంతా వాతలు పెట్టింది. పాపం పాప..గాయాల వల్ల వచ్చే మంటలు తట్టుకోలేక బోరున ఏడుస్తుంది.

కన్నతల్లి కర్కశత్వం..పిలిస్తే పలకలేదని కూతురికి వాతలు
author img

By

Published : Sep 26, 2019, 5:11 PM IST

కన్నతల్లి కర్కశత్వం..పిలిస్తే పలకలేదని కూతురికి వాతలు
కన్న కూతురునే కనికరం లేకుండా విచక్షణా రహితంగా వాతలు పెట్టిన కసాయి తల్లి బాగోతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని అవుకు మండలం మెట్టుపల్లికి చెందిన ప్రశాంతికి బిందు భార్గవి అనే 8 ఏళ్ల కుమార్తె ఉంది. వీధిలో ఆడుకుంటున్న కుమార్తె ఎంత పిలిచినా రాకపోవటంతో ఆగ్రహానికి గురైన తల్లి ఆ పాపకు చేతులపై వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న నానమ్మ లక్ష్మిదేవి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గాయాలతో నరకం చూస్తున్న పాపను చూసి నాన్నమ్మ బోరున విలపిస్తున్నారు. బాధితురాలితో కలసి తల్లి మూడేళ్ల క్రితం వరకు కర్నూలులో ఉండేవారు. భర్త అనారోగ్యంతో చనిపోవటంతో ప్రస్తుతం మెట్టుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లి..విగతజీవిగా వచ్చాడు!

కన్నతల్లి కర్కశత్వం..పిలిస్తే పలకలేదని కూతురికి వాతలు
కన్న కూతురునే కనికరం లేకుండా విచక్షణా రహితంగా వాతలు పెట్టిన కసాయి తల్లి బాగోతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని అవుకు మండలం మెట్టుపల్లికి చెందిన ప్రశాంతికి బిందు భార్గవి అనే 8 ఏళ్ల కుమార్తె ఉంది. వీధిలో ఆడుకుంటున్న కుమార్తె ఎంత పిలిచినా రాకపోవటంతో ఆగ్రహానికి గురైన తల్లి ఆ పాపకు చేతులపై వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న నానమ్మ లక్ష్మిదేవి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గాయాలతో నరకం చూస్తున్న పాపను చూసి నాన్నమ్మ బోరున విలపిస్తున్నారు. బాధితురాలితో కలసి తల్లి మూడేళ్ల క్రితం వరకు కర్నూలులో ఉండేవారు. భర్త అనారోగ్యంతో చనిపోవటంతో ప్రస్తుతం మెట్టుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లి..విగతజీవిగా వచ్చాడు!

Intro:Ap_Vsp_61_26_Heavy_Rains_In_Vizag_Av_C8_AP10150


Body:హికా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి తుఫాను ప్రభావంతో గత రాత్రి నుంచి విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఆగకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు వచ్చి చేరుతోంది కుండపోత వర్షానికి రోడ్లపై వర్షపు నీరు కాలువల్లా పారుతోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిన్న రాత్రి నుంచి ఆగకుండా వర్షం కురియడంతో పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది వీటితో పాటు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.