ETV Bharat / state

'లేఖలో ఏం రాశారో కమిషనరే చెప్పాలి': జోగి రమేష్

author img

By

Published : Mar 19, 2020, 8:44 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందించారు. కావాలనే అధికార పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

'What the commission should tell the letter': said ycp leader Jogi Ramesh
'లేఖలో ఏం రాసారో కమిషనరే చెప్పాలి': వైకాపా నేత జోగి రమేష్
లేఖపై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్​ ఆగ్రహం

ఎన్నికల కమిషనర్​ రమేష్ కుమార్ పేరిట ఉన్న ఓ జీ మెయిల్ ఖాతా నుంచి హోంశాఖకు రాసిన లేఖ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విధంగా ఉందని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖకు లేఖ ఎవరు రాశారన్న అంశం తక్షణమే తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసి, కుట్ర వెనుక ఎవరున్నారనేది బయటపెడతామని అన్నారు. కొందరు కావాలనే రాష్ట్రప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లేఖలో రాసిన విషయాన్ని ఎన్నికల కమిషనరే బయట పెట్టాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

వేసవిని తట్టుకునేలా.. రైతులు మెచ్చేలా!

లేఖపై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్​ ఆగ్రహం

ఎన్నికల కమిషనర్​ రమేష్ కుమార్ పేరిట ఉన్న ఓ జీ మెయిల్ ఖాతా నుంచి హోంశాఖకు రాసిన లేఖ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విధంగా ఉందని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖకు లేఖ ఎవరు రాశారన్న అంశం తక్షణమే తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసి, కుట్ర వెనుక ఎవరున్నారనేది బయటపెడతామని అన్నారు. కొందరు కావాలనే రాష్ట్రప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లేఖలో రాసిన విషయాన్ని ఎన్నికల కమిషనరే బయట పెట్టాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

వేసవిని తట్టుకునేలా.. రైతులు మెచ్చేలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.