ETV Bharat / state

'ఇప్పటికైనా వక్ఫ్​బోర్డు సభ్యులను ఎన్నుకోవాలి'

వైకాపా ప్రభుత్వం వక్ఫ్​బోర్డులో ప్రస్తుతం ఉన్న సభ్యులు మినహా మిగతావారితో నూతన కమిటీ ఎన్నుకోవాలని సభ్యులు తెలిపారు.

author img

By

Published : Aug 9, 2019, 11:50 PM IST

వక్ఫ్​బోర్డు
జగన్​ ఇప్పటికైనా వక్ఫ్​బోర్డు సభ్యులను ఎన్నుకోవాలి

గత ప్రభుత్వం 9 మంది సభ్యులతో వక్ఫ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసిందని.. నూతన ప్రభుత్వం కమిటీ ని రద్దు చేస్తూ ఇచ్చిన జీవో 38ను నిలుపుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వటంపై వక్ఫ్ బోర్డు సభ్యులు షేర్వాణీ స్పందించారు. రాజీనామా చేసిన సభ్యులు మినహా... 4 సభ్యులు కోర్టు ఆదేశానుసారం కొనసాగవచ్చని స్పష్టంగా చెప్పిందన్నారు. వక్ఫ్ బోర్డు కు ప్రత్యేకాధికారిగా యూసుఫ్ షెరీఫ్ నియామకంపై కోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చిందని, ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా ప్రత్యేక అధికారిగా వచ్చినందునే అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రస్తుతమున్న సభ్యులు మినహా.. మిగతావారితో నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. నూతన కమిటీ ఏర్పాటుతో వక్ఫ్ సేవలను విస్తృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

జగన్​ ఇప్పటికైనా వక్ఫ్​బోర్డు సభ్యులను ఎన్నుకోవాలి

గత ప్రభుత్వం 9 మంది సభ్యులతో వక్ఫ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసిందని.. నూతన ప్రభుత్వం కమిటీ ని రద్దు చేస్తూ ఇచ్చిన జీవో 38ను నిలుపుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వటంపై వక్ఫ్ బోర్డు సభ్యులు షేర్వాణీ స్పందించారు. రాజీనామా చేసిన సభ్యులు మినహా... 4 సభ్యులు కోర్టు ఆదేశానుసారం కొనసాగవచ్చని స్పష్టంగా చెప్పిందన్నారు. వక్ఫ్ బోర్డు కు ప్రత్యేకాధికారిగా యూసుఫ్ షెరీఫ్ నియామకంపై కోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చిందని, ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా ప్రత్యేక అధికారిగా వచ్చినందునే అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రస్తుతమున్న సభ్యులు మినహా.. మిగతావారితో నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. నూతన కమిటీ ఏర్పాటుతో వక్ఫ్ సేవలను విస్తృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇది కూడా చదవండి.

నీటి లభ్యత ఆధారంగా పంపకాలు: కృష్ణా బోర్డు

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.


యాంకర్.... గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం లింగంగుంట్ల తండాకు చెందిన అంగన్వాడి టీచర్ అజంతా భాయ్ ఆత్మహత్యాయత్నం చేశారు. తనని ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదనతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిందని ఆమె భర్త సేవా నాయక్ తెలిపారు. రాజకీయ నాయకులు వేధింపులు తాళలేక తన భార్య ఆత్మహత్యయత్నం చేసిందని ఆయన వివరించారు. నెల రోజుల నుంచి స్కూలు వద్దకు వచ్చి విధులు నుంచి వైదొలగాలని వేధిస్తున్నారని గత రాత్రి చెప్పినట్లుగా ఆయన తెలిపారు. ఈ రోజు ఉదయం ప్రాజెక్ట్ ఆఫీసర్ అరుణ తన భార్యని విధుల నుండి వెళ్లిపొమ్మని చెప్పటంతో ఆవేదన గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తమకు రక్షణ కరువైందని నిత్యం తమ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని వైకాపా ప్రభుత్వానికి ఓటు వేస్తే ఈ ప్రభుత్వంలో అంతకన్నా ఘోరంగా తమపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు . తమకు ఉద్యోగ భద్రత, రక్షణ కరువైందని తమకు న్యాయం జరిగేవరుకు పోరాటం చేస్తామని అంగన్వాడీ టీచర్లు తెలియజేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన అజంతా బాయ్ పరిస్థితి కొద్దిగా విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆమెకు మెరుగైన వైద్యం చేస్తున్నట్లు వివరించారు.


Body:బైట్....సేవా నాయక్...బాధితురాలి భర్త.

బైట్....హెమేశ్వరి..అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు

బైట్....మెటీలదేవి...అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు

బైట్..సాయి నాయక్..స్థానికులు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.